Tirupati: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి

BJP Vishnu Vardhan Reddy Visited the Tirumala Temple
x

బీజీపీ రాష్ట్ర కార్యదర్శి విషు వర్ధన్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Highlights

Tirupati: దేవాలయాలను రాజకీయంగా వాడుకుంటున్నారు: విష్ణువర్ధన్ రెడ్డి

Tirupati: హిందూ ధార్మిక క్షేత్రాలను రాజకీయ నాయకుల కబంధ హస్తాల నుండి విముక్తి కల్పించాలని బిజేపి నేత విఘ్ణవర్ధన్ రెడ్డి అన్నారు. హిందూధార్మిక క్షేత్రాల్లో రాజకీయ జోక్యం ఎక్కువైందన్నారు. హిందూ దేవాలయాల్లో హిందూ ధార్మిక ప్రచారం కంటే రాజకీయ ప్రచారమే ఎక్కువ ఉందని ఆరోపించారు. ఇక ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కరోనా మహమ్మారి నుండి మానవాళిని కాపాడమని స్వామి వారిని ప్రార్ధించినట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories