Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: Sensex Ends Above 48,870 Nifty Tops 14,626 on 16th April 2021
x

Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Highlights

Stock Market: దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.

Stock Market: దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 66 పాయింట్లు జంప్ చేసి 48,870 వద్దకు చేరగా , నిఫ్టీ 44 పాయింట్లు ఎగసి 14,626 వద్ద స్థిరపడ్డాయి. వారాంతపు సెషన్ లో ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాల నడుమ కీలక సూచీలు స్పల్ప లాభాలతో ట్రేడింగ్ ఆరంభించాయి. కొద్ది సేపటికే అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాల్లోకి జారుకున్న సూచీలు మిడ్ సెషన్ సమయానికి తిరిగి పుంజుకుని లాభాల్లోకి మళ్లాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories