India vs England: 81 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్

Arun Chilukuri
Published on: 25 Feb 2021 7:11 PM IST
India vs England: 81 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్
X

81 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్

మొతేరాలో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇంగ్లండ్ తడబడింది. భారత బౌలర్ల ధాటికి 81 పరుగులకే కుప్పకూలింది. అక్షర్ పటేల్‌, అశ్విన్‌లు మరోసారి చెలరేగడంతో ఇంగ్లిష్ ఆటగాళ్లు త్వరత్వరగా పెవిలియన్‌ చేరారు. ఈ క్రమంలో అశ్విన్‌ మరోమైలు రాయిని చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 600 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు క్రియేట్‌ చేశాడు. టెస్టులో 400 వికెట్ల మైలురాయిని కూడా చేరుకున్నాడు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story