తెలంగాణలో కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాగూర్‌ పర్యటన

Telangana Congress Incharge Manickam Tagore visits Hyderabad
x
Highlights

తెలంగాణలో కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాగూర్‌ పర్యటన కొనసాగుతోంది. గాంధీభవన్ లో కాంగ్రెస్ సీనియర్ నేతలతో మాణికం ఠాగూర్ భేటీ కానున్నారు. రాష్ట్రంలో...

తెలంగాణలో కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాగూర్‌ పర్యటన కొనసాగుతోంది. గాంధీభవన్ లో కాంగ్రెస్ సీనియర్ నేతలతో మాణికం ఠాగూర్ భేటీ కానున్నారు. రాష్ట్రంలో తర్వలో జరగనున్న పలు ఎన్నికలపై చర్చించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ ఉపఎన్నికలపై ఈ భేటీలో చర్చకు రానుంది. కాసేపట్లో వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ జరగనుంది. మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి నాగార్జున సాగర్ ఉపఎన్నికలపై.. మధ్యాహ్నం 2 గంటల నుంచి వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలపై చర్చించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories