JEE Main Results: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల

JEE Main Results Release | Telugu News
x

JEE Main Results: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల 

Highlights

JEE Main Results: ర్యాంకులను వెబ్‌సైట్‌లో ఉంచిన NTA, ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా

JEE Main Results: జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ర్యాంకులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఆదివారం కేవలం ప్రొవిజనల్‌ ఫైనల్‌ కీ మాత్రమే విడుదల చేసిన NTA ఇవాళ ర్యాంకులను ప్రకటించింది. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. పి.రవిశంకర్‌ ఆరో ర్యాంకు సాధించగా, ఎం.హిమవంశీ ఏడు, పల్లి జయలక్ష్మి తొమ్మిదో ర్యాంకు దక్కించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories