Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులపై కరోనా పంజా

Chhattisgarh: 100 Maoist Test Covid Positive
x

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులపై కరోనా పంజా

Highlights

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో 100 మంది మావోయిస్టులకు కరోనా సోకిందని చెబుతున్నాయి నిఘా వర్గాలు.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో 100 మంది మావోయిస్టులకు కరోనా సోకిందని చెబుతున్నాయి నిఘా వర్గాలు. ఇప్పటివరకు 10మందికి పైగా మావోయిస్టులు కరోనా బారిన పడి చనిపోయారని ప్రకటించారు దంతెవాడ ఎస్పీ. దండకారణ్యంలో కూంబింగ్‌ నిలిపివేశామని, జనజీవన స్రవంతిలోకి వస్తే మావోయిస్టులకు చికిత్స అందిస్తామని స్పష్టం చేశారు. పోలీసుల పిలుపునకు స్పందించి, మావోయిస్టులు దంపతులు ముందుకొచ్చారు. వారికి టెస్ట్‌ చేయించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఇద్దరినీ కాంకేర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories