దేశంలో కొనసాగుతున్న ఉపఎన్నికల పర్వం.. 8 అసెంబ్లీ స్థానాలకు జరుగుతోన్న బై ఎలక్షన్స్

దేశంలో కొనసాగుతున్న ఉపఎన్నికల పర్వం.. 8 అసెంబ్లీ స్థానాలకు జరుగుతోన్న బై ఎలక్షన్స్
దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల పర్వం కొనసాగుతోంది. ఇవాళ 8 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి.
దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల పర్వం కొనసాగుతోంది. ఇవాళ 8 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. వేర్వేరు కారణాలతో ఖాళీ అయిన 8 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ ఉప ఎన్నికలకు నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి.
తెలంగాణలోని జూబ్లీహిల్స్, జమ్ముకశ్మీర్లోని బుద్గాం, నగ్రోటా, రాజస్థాన్ అంటా నియోజకవర్గానికి, జార్ఖండ్ ఘట్సిలా, పంజాబ్లోని తార్న్ తరణ, ఒడిశా నుపవాడా, మిజోరంలోని దంపా నియోజకవర్గాలకు బై ఎలక్షన్స్ జరగుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో జెండా పాతేది ఎవరనే దానిపై ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



