ఢిల్లీలో ప్రారంభమైన నీతి ఆయోగ్ సమావేశం

NITI Aayog Meeting Started in Delhi
x

ఢిల్లీలో ప్రారంభమైన నీతి ఆయోగ్ సమావేశం

Highlights

NITI Aayog: ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశం

NITI Aayog: ఢిల్లీలో నీతి అయోగ్ పాలకమండలి సమావేశం ప్రారంభమైంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంపై చర్చించనున్నారు. కరోనా నేపథ్యంలో మూడేళ్ల తర్వాత నీతి అయోగ్ సమావేశం జరుగుతోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ బహిష్కరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories