Hyderabad: ఇందిరమ్మ ఇళ్లు స్థలాలను పరిశీలించిన మంత్రి పొంగులేటి!
Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
Hyderabad: ఇందిరమ్మ ఇళ్లు స్థలాలను పరిశీలించిన మంత్రి పొంగులేటి!
హైదరాబాద్: పాత బస్తీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంకు మలక్ పేట కాలడేరా ప్రభుత్వ క్వాటర్స్ ప్రాంతంలో స్థలాలు పరిశీలించిన మంత్రి పొంగులేటి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ,ఎమ్మెల్యే బలాల,మంత్రి అజారుద్దీన్ తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Next Story




