Chandrababu: ఆలయ విస్తరణకు భూమిని ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు

Chandrababu: ఆలయ విస్తరణకు భూమిని ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు
x

Chandrababu: ఆలయ విస్తరణకు భూమిని ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు

Highlights

Chandrababu: అమరావతిలో టీటీడీ ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు.

Chandrababu: అమరావతిలో టీటీడీ ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, రాష్ట్ర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. 2019లో ఆలయాన్ని నిర్మించినప్పుడే రాజధానికి అమరావతి అని పేరు పెట్టాలని.. ఆ వెంకటేశ్వరుడే తనకు సంకల్పాన్ని ఇచ్చారని చంద్రబాబు అన్నారు. అలాగే ఆలయ విస్తరణకు సహకరించి భూమిని ఇచ్చిన రాజధాని రైతులకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. తాము ఆలయ విస్తరణకు 25 ఎకరాల భూమిని ఇచ్చామని, దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో.. ఆ నమునాలోనే రాష్ట్ర రాజధాని అమరావతి ఉండాలని తాను కోరుకుంటున్నానని అధికారులకు సీఎం సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories