Botsa Satyanarayana: తమకు ఎవరితో వ్యక్తిగత తగాదాలు లేవు

Botsa Satyanarayana: తమకు ఎవరితో వ్యక్తిగత తగాదాలు లేవు
x

Botsa Satyanarayana: తమకు ఎవరితో వ్యక్తిగత తగాదాలు లేవు

Highlights

Botsa Satyanarayana: తమకు ఎవరితో వ్యక్తిగత తగాదాలు లేవు.. మండలిలో పార్టీ పాలసీలు మాత్రమే మాట్లాడుతున్నామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు.

Botsa Satyanarayana: తమకు ఎవరితో వ్యక్తిగత తగాదాలు లేవు.. మండలిలో పార్టీ పాలసీలు మాత్రమే మాట్లాడుతున్నామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ కండువా కప్పుకున్న వారితో మండలిలో వాయిదా తీర్మానం ఇప్పించింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు చంద్రబాబు సమక్షంలో ఎప్పుడో టీడీపీ కండువా కప్పుకున్నారన్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే వాయిదా తీర్మానం ఇప్పించారని ఆగ్రహించారు. డైరీ వ్యవహారాలపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు.


Show Full Article
Print Article
Next Story
More Stories