రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్య

రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్య
x
Highlights

Guntur: ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించారని ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. గుంటారు జిల్లాలోని పేరేచర్ల స్టేషన్ సమీపంలో రైలు కింద పడి సూసైడ్‌కి పాల్పడ్డారు.

Guntur: ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించారని ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. గుంటారు జిల్లాలోని పేరేచర్ల స్టేషన్ సమీపంలో రైలు కింద పడి సూసైడ్‌కి పాల్పడ్డారు. ముప్పాళ్ల మండలం దమ్మాలపాడుకి చెందిన గోపి... తెనిలి మండడలం అత్తోటకి చెందిన ప్రియాంకలు నరసరావుపేటలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతూ ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనపై మేడికొండూరు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories