Jagan: వైసీపీ పాలనలో మిగిలిన అన్ని పనులు పూర్తిచేశాం

Jagan Comments On Chandrababu
x

Jagan: వైసీపీ పాలనలో మిగిలిన అన్ని పనులు పూర్తిచేశాం

Highlights

Jagan: 2014-19 వరకు 6.6 కి.మీ. ప్రాజెక్టు మాత్రమే పూర్తిచేశారు

Jagan: ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యలు తీరుస్తుందని తెలిసినా.. వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేయడంలో టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు ఏపీ సీఎం జగన్. ఇవాళ వెలిగొండ ప్రాజెక్టు టన్నెళ్లను ప్రారంభించిన ఆయన.. టీడీపీ హయాంలో టన్నెల్‌ పనులు నత్తనడకన సాగాయన్నారు. రెండు టన్నెళ్లు కలిపి 37 కిలోమీటర్లు ఉంటే.. వైఎస్సార్ హయాంలోనే 20 కిలోమీటర్లు పూర్తయ్యాయని తెలిపారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేశారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories