Stock Market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

Stock Market Closed Today With NSE Nifty 276 Points BSE Sensex at 958 Points 23 09 2021
x

భారీ లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు 

Highlights

* 17,822 దగ్గర ముగిసిన నిఫ్టీ * 958 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ * 59,885 దగ్గర ముగిసిన సెన్సెక్స్

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ లు ఈరోజు దూసుకుపోయాయి. అంతర్జాతీయంగా సానుకూలతలు ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచింది. ఈ నేపథ్యంలో ఈరోజు సెన్సెక్స్ ఒకానొక సమయంలో ఒక వెయ్యి 30 పాయింట్లు పెరిగింది. ముఖ్యంగా ఫైనాన్స్, బ్యాంకింగ్ షేర్లు ఈ రోజు అద్భుతమైన ప్రదర్శనను కనపరిచాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 958 పాయింట్లు లాభపడి 59వేల885కి పెరిగింది. నిఫ్టీ 276 పాయింట్లు ఎగబాకి 17వేల 823కి చేరుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories