భారత్-పాక్‌ ఉద్రిక్తతలు.. ట్రంప్‌ సంచలన ప్రకటన

భారత్-పాక్‌ ఉద్రిక్తతలు.. ట్రంప్‌ సంచలన ప్రకటన
x
Highlights

భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య కొంతకాలంగా ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే.

భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య కొంతకాలంగా ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటన చేశారు. భారత్‌, పాకిస్థాన్‌లు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ‘ట్రూత్‌సోషల్‌’ వేదికగా ప్రకటించారు. ఇరు దేశాలకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని పేర్కొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories