Mahatma Gandhi Statue: లండన్‌లో మహాత్మాగాధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం

Mahatma Gandhi Statue: లండన్‌లో మహాత్మాగాధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం
x
Highlights

Mahatma Gandhi Statue: బ్రిటన్‌ రాజధాని లండన్‌లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు.

Mahatma Gandhi Statue: బ్రిటన్‌ రాజధాని లండన్‌లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. లండన్‌లోని టావిస్టాక్‌ స్వ్కేర్‌లో ఉన్న గాంధీ విగ్రహంపై గుర్తుతెలియని వ్యక్తులు విద్వేషపూరిత వ్యాఖ్యలు రాశారు. గాంధీ, మోడీ హందుస్థాని టెర్రరిస్టులని విగ్రహంపై రాశారు. ఈ ఘటనను అక్కడి భారత రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది. దీనిని అహింస వారసత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించింది. మహాత్ముని విగ్రహాన్ని పూర్వ రూపంలోకి తీసుకొచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories