దక్షిణ అమెరికాలో ఘోర బస్సు ప్రమాదం — 37 మంది మృతి, 24 మందికి గాయాలు

దక్షిణ అమెరికాలో ఘోర బస్సు ప్రమాదం — 37 మంది మృతి, 24 మందికి గాయాలు
x

దక్షిణ అమెరికాలో ఘోర బస్సు ప్రమాదం — 37 మంది మృతి, 24 మందికి గాయాలు

Highlights

దక్షిణ అమెరికాలో ఘోర బస్సు ప్రమాదం పెరూ, చిలీ దేశాలను కలిపే హైవేపై బస్సును ఢీకొన్న ట్రక్కు 37 మంది మృతి.. 24 మందికి గాయాలు

దక్షిణ అమెరికాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. పెరూ, చిలీ దేశాలను కలిపే హైవేపై.. వేగంగా వస్తున్న ట్రక్కు బస్సును ఢీకొన్నది. ఈ ప్రమాదంలో 37 మంది ప్రయాణికులు మరణించగా.. 24 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని రిస్క్యూ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories