ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదు లక్షల రివార్డున్న మావోయిస్ట్ రాజేష్ హతం!

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదు లక్షల రివార్డున్న మావోయిస్ట్ రాజేష్ హతం!
x

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదు లక్షల రివార్డున్న మావోయిస్ట్ రాజేష్ హతం!

Highlights

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ దంతేవాడా–బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. అడవి ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ దంతేవాడా–బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. అడవి ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. భద్రతాబలగాల ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి చెందారు. మృతుడు భైరమ్‌గఢ్ ఏరియా కమిటీకి చెందిన రాజేష్‌గా గుర్తించారు. రాజేష్‌పై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 5 లక్షల రివార్డు ప్రకటించింది. ఘటనా స్థలంలో SLR, రైఫిళ్లు, పిస్టల్ సహా భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. గుమ్లనార్–గిర్సాపారా–నెలగోడా మధ్య రెస్క్యూ ఆపరేషన్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పారిపోయిన మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories