Kargil Vijay Diwas: కార్గిల్ హీరోల‌కు ప్రధాని మోడీ సెల్యూట్‌

Kargil Vijay Diwas: కార్గిల్ హీరోల‌కు ప్రధాని మోడీ సెల్యూట్‌
x

Kargil Vijay Diwas: కార్గిల్ హీరోల‌కు ప్రధాని మోడీ సెల్యూట్‌

Highlights

Kargil Vijay Diwas: కార్గిల్‌లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోడీ సందర్శించారు.

Kargil Vijay Diwas: కార్గిల్‌లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోడీ సందర్శించారు. కార్గిల్ యుద్ధంలో విజ‌యం సాధించి నేటితో 25 ఏళ్లు ముగిశాయి. ఈ నేప‌థ్యంలో ద్రాస్ సెక్టార్‌లో ఉన్న స్మార‌కం వ‌ద్ద ఇవాళ పుష్ప‌గుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అమర జవాన్ల సతీమణులు, కుటుంబసభ్యులతో ప్రధాని కొద్దిసేపు ముచ్చటించారు.

యుద్ధంలో మ‌ర‌ణించిన సైనికుల ఫోటోల‌తో ఏర్పాటు చేసిన ఎగ్జిబిష‌న్‌ను కూడా మోడీ సంద‌ర్శించారు. వీర సైనికులు ఎలా ఆ కార్గిల్ కొండ‌ల్లో పోరాటం చేశారో జ‌వాన్లు వివ‌రించారు. క‌విత‌ల రూపంలో కొంద‌రు ఆ యుద్ధాన్ని వ‌ర్ణించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories