ఈ నెల 26 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం

ఈ నెల 26 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం
x
Highlights

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల 5వ జాతీయ సమావేశానికి తేదీ ఖరారైంది. ఈనెల 26 నుంచి 28 వరకు మూడురోజులపాటు ఢిల్లీలో జరగనుంది.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల 5వ జాతీయ సమావేశానికి తేదీ ఖరారైంది. ఈనెల 26 నుంచి 28 వరకు మూడురోజులపాటు ఢిల్లీలో జరగనుంది. దీనికి ప్రధానిమోడీ అధ్యక్షత వహించనున్నారు. వికసిత్‌ భారత్‌-2047 లక్ష్యాలను సాధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసేలా దిశానిర్దేశం చేయడానికి కేంద్రం ఈ సమావేశం నిర్వహిస్తోంది. ఇందులో సీఎస్‌లతోపాటు జిల్లా యువ కలెక్టర్లు, పలు మంత్రిత్వశాఖల కార్యదర్శులు పాల్గొననున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories