నేటి నుంచి భారత్, ఇంగ్లాండ్ ఐదో టెస్ట్

నేటి నుంచి భారత్, ఇంగ్లాండ్ ఐదో టెస్ట్
India vs England: ఇప్పటికే 2-1తో భారత్ ఆధిక్యం, ఐదో టెస్ట్ గెలిస్తే సిరీస్ టీమిండియాదే
India vs England: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. గతేడాది నాలుగు టెస్ట్ల సిరీస్లో ఒక టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉంది. కరోనా కారణంగా నాడు అర్థాంతరంగా వాయిదా పడడంతో, మిగిలిన మ్యాచ్ ఇవాళ్టి నుంచి జరగనుంది. ఇంతకుముందు ఆడిన మూడింటిలో భారత్ రెండు మ్యాచుల్లో గెలవగా, ఇంగ్లండ్ ఒక విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ గెలిస్తే సిరీస్ను సమం చేయవచ్చు.
భారత్ గెలిస్తే సిరీస్ తన వశం అవుతుంది. ఇక ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్ - ఇంగ్లాండ్ మధ్య ఐదో టెస్టు మధ్యాహ్నం నుంచి ఆరంభం కానుంది. ఈ కీలక పోరులోనూ ఇంగ్లీష్ గడ్డపై చారిత్రక విజయం నమోదు చేయాలని టీమ్ఇండియా ఉవ్విళ్లూరుతోంది. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్ క్లీన్స్వీప్ చేసిన ఇంగ్లాండ్.. చివరి టెస్టులో నెగ్గి సిరీస్ సమం చేయాలని పట్టుదలగా ఉంది.
ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMTతిరుమలలో తెలుగమ్మాయి, అమెరికా అబ్బాయి పెళ్లి
6 Aug 2022 6:05 AM GMTKomatireddy Venkat Reddy: రేవంత్ పెద్ద తప్పు చేశారు.. ఇకపై ఆయన ముఖం కూడా చూడను..
5 Aug 2022 7:27 AM GMT
స్వప్న దత్ లేకపోయుంటే 'సీతారామం' సినిమా మరోలా ఉండేదేమో
8 Aug 2022 11:11 AM GMTTirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 25...
8 Aug 2022 10:43 AM GMTMudragada Padmanabham: కోనసీమ పెద్దలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ
8 Aug 2022 10:25 AM GMTTaapsee Pannu: నా శృంగార జీవితం అంత ఆసక్తికరంగా లేదు..
8 Aug 2022 9:55 AM GMTTelangana News: వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టే
8 Aug 2022 9:38 AM GMT