Double Bedroom Scam: డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో మోసం.. 2.5 కోట్లు దోచేసిన BHEL ఉద్యోగి

Double Bedroom Scam: డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో మోసం.. 2.5 కోట్లు దోచేసిన BHEL ఉద్యోగి
x

Double Bedroom Scam: డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో మోసం.. 2.5 కోట్లు దోచేసిన BHEL ఉద్యోగి

Highlights

Double Bedroom Scam: సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేటలో డబుల్‌ బెడ్ రూం ఇండ్లపేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది.

Double Bedroom Scam: సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేటలో డబుల్‌ బెడ్ రూం ఇండ్లపేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుంచి 3 లక్షల రూపాయలు BHEL ఉద్యోగి ప్రసన్న కుమార్ వసూలు చేశాడని ఆరోపణలు వినిపించాయి. జోష్ బ్రదర్ అనే మధ్యవర్తి‌ ద్వారా బాధితులకు ప్రసన్న కుమార్ పరిచయమైయ్యాడిని.. మొత్తం 69 మంది నుంచి 2 కోట్ల 50 లక్షల రూపాయల వసూలు చేశాడని బాధితులు చెప్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ గురించి అడిగితే నేడు, రేపు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్తున్నట్లు తెలిపారు. దీంతో అమీన్ పూర్ పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories