Gangula Kamalakar: దోషులను శిక్షించే వరకు నిరంతరం పోరాటం చేస్తాం

Gangula Kamalakar: దోషులను శిక్షించే వరకు నిరంతరం పోరాటం చేస్తాం
x

Gangula Kamalakar: దోషులను శిక్షించే వరకు నిరంతరం పోరాటం చేస్తాం

Highlights

Gangula Kamalakar: కరీంనగర్ జిల్లా తణుగులలో మానేరు వాగుపై చెక్‌ డ్యాంను దుండగులు పేల్చేశారని..

Gangula Kamalakar: కరీంనగర్ జిల్లా తణుగులలో మానేరు వాగుపై చెక్‌ డ్యాంను దుండగులు పేల్చేశారని.. దీనిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు బీఆర్‌ఎస్ నేతలు. ఇసుక మాఫియానే బాంబులు పెట్టి చెక్‌డ్యాంను పేల్చేశారని ఆరోపించారు మాజీమంత్రి గంగుల కమలాకర్. కలెక్టర్‌ను కలిసి నిజనిర్ధారణ చేయాలని కోరామని ఆయన కోరారు. దోషులను శిక్షించే వరకు నిరంతం పోరాటం చేస్తానని తెలిపారు. దేశ, రాష్ట్ర సంపదని విధ్వంసం చేస్తానంటే ఊరుకోనని గంగుల కమలాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories