Konijeti Rosaiah: లక్డీకాపూల్‌లో రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

Konijeti Rosaiah Statue Unveiling Lakdikapool
x

Konijeti Rosaiah: లక్డీకాపూల్‌లో రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

Highlights

Konijeti Rosaiah: హైదరాబాద్ నగరంలోని లక్డీకాపూల్‌లో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆవిష్కరించారు.

Konijeti Rosaiah: హైదరాబాద్ నగరంలోని లక్డీకాపూల్‌లో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆవిష్కరించారు. రోశయ్య జయంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో నేతలు ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రోశయ్య అందించిన సేవలు చిరస్మరణీయం అని నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తో పాటు రోశయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరూ కలిసి విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories