Nizamabad: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం

Road Accident In Joint Nizamabad District
x

Nizamabad: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం

Highlights

Nizamabad: ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి, 15 మందికి తీవ్రగాయాలు

Nizamabad: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. కొత్తపేట్ క్రాస్ వద్ద డీసీఎం వ్యాన్ బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. డీసీఎంలో 36 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. బడాపహాడ్ దర్గాకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను నిజామాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories