Revanth Reddy: బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. ప్రమాద స్థలికి వెళ్లాలని కలెక్టర్, ఎస్పీకి సీఎం ఆదేశం

Revanth Reddy: బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. ప్రమాద స్థలికి వెళ్లాలని కలెక్టర్, ఎస్పీకి సీఎం ఆదేశం
x
Highlights

Revanth Reddy: చిన్నటేకూరు బస్సు ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Revanth Reddy: చిన్నటేకూరు బస్సు ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎస్, డీజీపీతో ఈ దుర్ఘటనపై మాట్లాడిన సీఎం, తక్షణమే హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సులో ఎక్కువ మంది హైదరాబాద్‌లో ఎక్కిన ప్యాసింజర్లు ఉన్నారు. దీంతో ఘటనాస్థలికి గద్వాల కలెక్టర్, ఎస్పీ వెళ్లి పరిస్థితి సమీక్షించి, ఏపీ ప్రభుత్వం నుంచి ప్రయాణికుల వివరాలు సేకరించాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories