Piyush Goyal: కాళేశ్వరం ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి

X
Piyush Goyal: కాళేశ్వరం ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి
Highlights
Piyush Goyal: 40 వేల కోట్ల అంచనా లక్షా 30వేల కోట్లకు ఎలా పెరిగింది?
Rama Rao3 July 2022 10:49 AM GMT
Piyush Goyal: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్లలో ఎన్నో నిధులు విడుదల చేసిందని, అయితే తెలంగాణలో అవినీతి వల్ల నిధుల దుర్వినియోగం జరిగిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. 40వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును లక్షా 30 వేల కోట్లకు పెంచడమే కేసీఆర్ హయాంలో అవినీతి ఎంతమేర జరిగిందో నిదర్శనమన్నారు. ఇంతటి అవినీతి ఎక్కడా జరగలేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి, నెట్టెంపాడు ప్రాజెక్టుల్లో కూడా కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యం వహించిందన్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని గోయల్ మీడియాకు వివరించారు.
Web TitleUnion Minister Piyush Goyal Comments on KCR Government | TS News
Next Story
ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMTతిరుమలలో తెలుగమ్మాయి, అమెరికా అబ్బాయి పెళ్లి
6 Aug 2022 6:05 AM GMTKomatireddy Venkat Reddy: రేవంత్ పెద్ద తప్పు చేశారు.. ఇకపై ఆయన ముఖం కూడా చూడను..
5 Aug 2022 7:27 AM GMT
Mudragada Padmanabham: కోనసీమ పెద్దలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ
8 Aug 2022 10:25 AM GMTTaapsee Pannu: నా శృంగార జీవితం అంత ఆసక్తికరంగా లేదు..
8 Aug 2022 9:55 AM GMTTelangana News: వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టే
8 Aug 2022 9:38 AM GMTBreaking News: కామన్వెల్త్ గేమ్స్లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTఎన్టీఆర్ తో నటించే అవకాశం కోల్పోయిన సమంత
8 Aug 2022 9:20 AM GMT