Revanth Reddy: విజయభేరి సభ సక్సెస్ అయింది

Vijayabheri Sabha Was A Success Says Revanth Reddy
x

Revanth Reddy: విజయభేరి సభ సక్సెస్ అయింది

Highlights

Revanth Reddy: బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనన్న రేవంత్

Revanth Reddy: నిన్నటి కాంగ్రెస్ విజయభేరి సభలో సోనియా గాంధీ 6 హామీలు ప్రకటిస్తే... రాష్ట్రంలోని మూడు పార్టీలు ఏకమై విమర్శల దాడికి దిగుతున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు వేరు వేరు కాదని.. ఆ మూడు ఒక్కటేనని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారన్నారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు మిగిలింది 99 రోజులు మాత్రమేనని రేవంత్ జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories