Adilabad: అతివేగమే శాపం.. ఆదిలాబాద్ బంగారిగూడ బ్రిడ్జిపై ఘోర ప్రమాదం!

Adilabad: బంగారిగూడ వంతెన వద్ద కారు, ఆటో, బైక్ ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 1 July 2026 3:05 PM IST
Adilabad
X

Adilabad: అతివేగమే శాపం.. ఆదిలాబాద్ బంగారిగూడ బ్రిడ్జిపై ఘోర ప్రమాదం!

ఆదిలాబాద్: బంగారిగూడ వంతెన వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

బంగారిగూడ వంతెన వద్ద కారు, ఆటో, ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో ఒకరు వంతెన పైనుండి వాగులో పడ్డారు. అదేవిధంగా ఆటోలో ఉన్న ప్రయాణికులకు సైతం తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. గాయపడ్డ వారిని రిమ్స్ కు తరలిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story