Anantapur: నవ దంపతులకు వైసీపీ నేతల ఆశీస్సులు!
Anantapur: అనంతపురం జిల్లా పామిడిలో ఎమ్మెల్సీ మధుసూదన్ కుమారుడు చైతన్య, లిఖితల వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది.
Anantapur: నవ దంపతులకు వైసీపీ నేతల ఆశీస్సులు!
అనంతపురం జిల్లా: పామిడి పట్టణంలో ఆదోని ఎమ్మెల్సీ మధుసూదన్ గారి కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకలలో పాల్గొని లిఖిత ,చైతన్య నవ దంపతులకు ఆశీర్వదించడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన పలు మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
Next Story




