AP: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత!
AP: ముద్రగడ పద్మనాభం (73) శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతూ హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు.
AP: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత!
AP: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న ఆయన HYDలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
1953లో తూ.గో జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ.. 1978లో తొలిసారి జనతా పార్టీ నుంచి MLAగా గెలిచారు. 1989 వరకు వరుసగా 4 సార్లు MLA అయ్యారు. NTR, చెన్నారెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా పని చేశారు. 2024 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు.
Next Story




