Parvathipuram Manyam: పార్వతీపురంలో అంబేద్కర్ వేడుకల హోరు.. కూటమి జోరు!
Parvathipuram Manyam: పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకల ప్రత్యేక కథనం.
Parvathipuram Manyam: పార్వతీపురంలో అంబేద్కర్ వేడుకల హోరు.. కూటమి జోరు!
పార్వతీపురం మన్యం జిల్లా: ఇందిరా కాలనీ, జిల్లా ఆస్పత్రి వద్ద బాబాసాహెబ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. గత ప్రభుత్వ హయాంలో అంబేడ్కర్ విదేశీ విద్య పథకం పేరును తొలగించిన దుర్మార్గులు ఏ విధంగా కనుమరుగయ్యారో మీ అందరికీ తెలుసు - మంత్రి సంధ్యారాణి
అంబేడ్కర్ పేరుతో ఉన్న పథకాలను గత పాలకులు అటకెక్కించారు.
1990లో ఎన్టీఆర్ చొరవతోనే అంబేడ్కర్కు ‘భారత రత్న’ లభించింది
ఎన్టీఆర్ హయాంలోనే పార్లమెంట్ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ప్రభాకరరెడ్డి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, ఎమ్మెల్యేలు విజయచంద్ర, జయకృష్ణ.
Next Story




