Punganur: పుంగనూరులో నిరాడంబరంగా ముగిసిన వినాయక నిమజ్జనం!

Punganur: అన్నమయ్య జిల్లా పుంగనూరులో నిరాడంబరంగా ముగిసిన వినాయక నిమజ్జన వేడుకలు.. కోలాహలంగా సాగిన గణేశుడి ఊరేగింపు.

MAHESH, PUNGANOOR
Published on: 17 Sept 2026 1:25 PM IST
Punganur
X

Punganur: పుంగనూరులో నిరాడంబరంగా ముగిసిన వినాయక నిమజ్జనం!

Punganur: వినాయకుడి నిమజ్జనాన్ని నీరడంబరంగా నిర్వహించారు బుధవారం పట్టణంలోని పలు ప్రాంతాలలో మూడు రోజులపాటు పూజలు అందుకున్న వినాయక స్వామి విగ్రహాలను కులాహలంగా నిమజ్జనం నిర్వహించారు.

ముఖ్యంగా స్థానిక శ్రీ అభీష్టద మృత్యుంజయశ్వర స్వామి ఆలయం ముందున్న వినాయక యూత్ కమిటీ చే ఏర్పాటు చేయబడ్డ వినాయకుడి విగ్రహాన్ని పట్టణంలో ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రామానికి సమీపంలోని పిల్లారి జీవన్ ప్రకాష్ వ్యవసాయ బావిలో నిమజ్జనం చేశారు.

అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు అదేవిధంగా బజార్ వీధి గాంధీ వీధి తదితర ప్రాంతాలలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాలను యువత కోలాహాలంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తి పాటలతో బస్టాండ్ నందు నృత్య విన్యాసాలు చేశారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR