Kanipakam: డీజీపీ హరీష్ కుమార్ గుప్తకు పూర్ణకుంభ స్వాగతం పలికిన కాణిపాకం ఆలయ ఈవో
Kanipakam: చిత్తూరు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకంలో తెలంగాణ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా శనివారం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు
Kanipakam: డీజీపీ హరీష్ కుమార్ గుప్తకు పూర్ణకుంభ స్వాగతం పలికిన కాణిపాకం ఆలయ ఈవో
కాణిపాకం: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న డిజిపి హరీష్ కుమార్ గుప్తా
పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామి వారి దర్శనం ఏర్పాట్లు చేసిన ఆలయ ఈవో పెంచల కిషోర్.
Next Story




