Madanapalle: మదనపల్లె టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడిని కలిసిన యువత
Madanapalle: మదనపల్లెలో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్బాబును కలిసిన తెలుగు యువత నాయకులు. పార్టీ బలోపేతంపై చర్చించినట్లు వెల్లడి.
Madanapalle: మదనపల్లె టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడిని కలిసిన యువత
మదనపల్లె: మదనపల్లె పట్టణంలోని రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్బాబును తెలుగుయువత నాయకులు ఉమేష్ బోనాల, సాయికిరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, యువత భాగస్వామ్యం, రానున్న కార్యక్రమాలపై స్వల్పంగా చర్చించినట్లు తెలిపారు. అనంతరం నాయకులు సుగవాసి ప్రసాద్బాబుకు శుభాకాంక్షలు తెలియజేసి, పార్టీ అభివృద్ధికి కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు.
Next Story




