Palnadu: పల్నాడులో కలకలం.. గుడి ప్రాంగణంలోని బావిలో మృతదేహం!

Palnadu: పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కొండమోడులోని ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో విషాదం చోటుచేసుకుంది.

V SRIKANTH, SATTENNAPALLI
Updated on: 8 May 2026 10:36 AM IST
Palnadu
X

Palnadu: పల్నాడులో కలకలం.. గుడి ప్రాంగణంలోని బావిలో మృతదేహం!

పల్నాడు జిల్లా: రాజుపాలెం మండలం కొండమోడు లోని ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో మృతదేహం. గుడి ప్రాంగణంలోని బావిలో గుర్తు తెలియని మృతదేహం. అనుమానాస్పద స్థితిలో లభ్యమైన మృతదేహాన్ని వెలికితీసేందుకు పోలీసుల చర్యలు.

V SRIKANTH, SATTENNAPALLI

V SRIKANTH, SATTENNAPALLI

Next Story