Guntur: వృద్ధురాలి హత్యపై పోలీసుల విచారణ.. ఘటనా స్థలంలో అనుమానాలు!

Guntur: గుంటూరు జిల్లా పెదకాకాని వెనిగళ్ళ యాదవ బజార్‌లో మహిళ దారుణ హత్యకు గురైంది. బంగారం కోసమే దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 7 Sept 2026 11:27 PM IST
Guntur
X

Guntur: వృద్ధురాలి హత్యపై పోలీసుల విచారణ.. ఘటనా స్థలంలో అనుమానాలు!

గుంటూరు: పెదకాకాని గ్రామం వెనిగళ్ళ యాదవ బజార్ లో మర్డర్ జరిగినట్లుగా సమాచారం. మృతురాలికి ఇద్దరు కొడుకులు. బంగారం కోసం ఎవరైనా దుండగులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారా అనే అనుమానం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story