Secunderabad: సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం
Secunderabad: సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి ఆలయానికి నూతన కమిటీ ప్రమాణ స్వీకారం. రాబోయే బోనాల జాతరను ఘనంగా నిర్వహిస్తామని కాంగ్రెస్ ఇంచార్జ్ కోట నీలిమ వెల్లడి.
Secunderabad: సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం
సికింద్రాబాద్: వచ్చే శ్రీ ఉజ్జయిని మహాంకాళి బోనాల జాతరను అమ్మవారి దయతోఘనంగా నిర్వహిస్తామని సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోట నీలిమ స్పష్టం చేసారు.
ప్రసిద్ధిగాంచిన శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయ కమిటీని ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ఈ రోజు కమిటీ మెంబర్స్ ప్రమాణ స్వీకారం చేసారు.
కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడుతూ రానున్న మహంకాళి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరి సమన్వయంతో పని చేస్తామని కమిటి మెంబర్స్ హామీ ఇచ్చారు.
Next Story




