Ranga Reddy: మేడిగడ్డ తండాలో పోలీసుల మెరుపు దాడి పీడీఎస్ బియ్యం సీజ్!

Ranga Reddy: ఆమనగల్ మండలం మేడిగడ్డ తండాలో పౌర సరఫరాల శాఖ, పోలీసులు జరిపిన సంయుక్త దాడిలో 212 బస్తాల (107.90 క్వింటాళ్ల) అక్రమ పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 20 July 2026 12:28 AM IST
Ranga Reddy
X

Ranga Reddy: మేడిగడ్డ తండాలో పోలీసుల మెరుపు దాడి పీడీఎస్ బియ్యం సీజ్!

రంగారెడ్డి జిల్లా : అమనగల్ మండలం లోని మేడిగడ్డ తండాలో పౌర సరఫరా శాఖ మరియు పోలీసులు చేసిన సంయుక్త దాడిలో అక్రమంగా నిల్వ చేసిన 212 బస్తాల (107. 90 క్వింటాళ్ల ) PDS బియ్యం తో పాటు ఒక ఆటోను స్వాధీనం చేసుకొని నేనావత్ మణిపాల్ అనే వ్యక్తి పై కేసు నమోదు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story