Hyderabad: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు కీలక పదవులు
Hyderabad: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కీలక ఎమ్మెల్సీలకు రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది.
Hyderabad: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు కీలక పదవులు
Hyderabad: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవులను కట్టబెట్టింది. శాసనమండలి సభ్యులు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్లకు రాష్ట్ర మంత్రి హోదా కల్పిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
వీరి పూర్తి పదవీకాలం ముగిసే వరకు ఈ క్యాబినెట్ హోదా అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించేందుకే వీరికి ఈ హోదా కల్పించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నిర్ణయం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Next Story




