Rajanna Sircilla: పడిపోయిన మిడ్ మానేరు నీటి నిల్వలు.. 10 టీఎంసీల లోపుకు చేరిక!
Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం కొదురుపాక వద్ద గల మిడ్ మానేరు రిజర్వాయర్ తాజా నీటి మట్టం వివరాలు వెల్లడయ్యాయి.
Rajanna Sircilla: పడిపోయిన మిడ్ మానేరు నీటి నిల్వలు.. 10 టీఎంసీల లోపుకు చేరిక!
Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం కొదురుపాకలోని మిడ్ మానేరు తాజా పరిస్థితి ఉదయం 6 గంటలకు వెల్లడైంది. ఈ సమయంలో నీటి మట్టం 308.97 మీటర్లు వద్ద నమోదు అయ్యింది. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 318 మీటర్లలో ఉండగా, ప్రస్తుత నిల్వ 9.863 TMC మాత్రమే ఉంది. మొత్తం సామర్థ్యం 27.55 TMC.
రిజర్వాయర్లో ఎలాంటి కొత్త ప్రవాహాలు నమోదు కాలేదు. స్పిల్వే గేట్లు అందుబాటులో ఉన్నప్పటికీ ఒక్కటినీ తెరవలేదు. అయితే, R/S గేట్లు 4/4 తెరిచి, ప్రతి గేట్ 0.8 మీటర్ల పరిమాణంలో ఉంచారు.
Next Story




