Rayachoti: టిడిపి కార్యకర్త బాలయ్య భౌతికకాయానికి మౌర్యా రెడ్డి నివాళులు!

Rayachoti: రాయచోటిలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త బాలయ్య భౌతికకాయానికి నివాళులర్పించిన మౌర్యా రెడ్డి. కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటన.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 23 Aug 2026 4:57 PM IST
Rayachoti
X

Rayachoti: టిడిపి కార్యకర్త బాలయ్య భౌతికకాయానికి మౌర్యా రెడ్డి నివాళులు!

Rayachoti: రాయచోటి పట్టణంలోని సుబ్బారెడ్డి వీధికి చెందిన టిడిపి కార్యాకర్త బాలయ్య మృతి చెందడంతో ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన టీడీపీ యువ నాయకులు మౌర్యా రెడ్డి.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి, బాలయ్య గారి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story