Rayachoti: చైతన్య కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి!

Rayachoti: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 2 Aug 2026 5:33 PM IST
Rayachoti
X

Rayachoti: చైతన్య కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి!

రాయచోటి: రాయచోటికి చెందిన చైతన్య కుమార్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చిన మంత్రి గారు, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. అలాగే కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, ఎలాంటి అవసరం వచ్చినా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story