Rayachoty: రాయచోటిలో వివాహ రిసెప్షన్కు హాజరైన మంత్రి రాంప్రసాద్ రెడ్డి
Rayachoty: అభి కల్యాణ మండపంలో జరిగిన సందీప్ కుమార్ రెడ్డి - హేమంత వివాహ రిసెప్షన్ వేడుకకు ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
Rayachoty: రాయచోటిలో వివాహ రిసెప్షన్కు హాజరైన మంత్రి రాంప్రసాద్ రెడ్డి
Rayachoty: అన్నమయ్య జిల్లా రాయచోటి చిత్తూరు బైపాస్ రోడ్ లో అభీ కళ్యాణ మండపంలో జరిగిన సందీప్ కుమార్ రెడ్డి – హేమంత వివాహ రిసెప్షన్ వేడుకకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా వధూవరులను అభినందించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండాలని మంత్రి ఆకాంక్షించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
Next Story




