Rayachoti: ప్రమాదంలో గాయపడిన మాజీ సర్పంచ్ను పరామర్శించిన టీడీపి నేత
Rayachoti: రోడ్డు ప్రమాదంలో గాయపడిన రాయచోటి మండలం పెమ్మడపల్లి మాజీ సర్పంచ్ పల్లపు వాసును పరామర్శించిన టిడిపి నేత డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి.
Rayachoti: ప్రమాదంలో గాయపడిన మాజీ సర్పంచ్ను పరామర్శించిన టీడీపి నేత
Rayachoti: రాయచోటి మండలం పెమ్మడపల్లి గ్రామం గరుగుపల్లెకు చెందిన మాజీ సర్పంచ్ పల్లపు వాసు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈ విషయం తెలుసుకున్న రాయచోటి నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. వాసు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Next Story




