Samarlakota: సామర్లకోట ప్రజల సమస్యలను విన్న ఎమ్మెల్యే చినరాజప్ప
Samarlakota: సామర్లకోట టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. అర్జీదారుల నుండి వినతిపత్రాలను స్వీకరించి పరిష్కారానికి హామీ.
Samarlakota: సామర్లకోట ప్రజల సమస్యలను విన్న ఎమ్మెల్యే చినరాజప్ప
సామర్లకోట: సామర్లకోట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోనీ పలువురు అర్జీ దారుల నుంచి నుంచి వినతి పత్రాలను ఎమ్మెల్యే స్వీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలు మేరకు వారంలో ఒక రోజు నియోజకవర్గంలో
ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజప్ప పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Next Story




