Tuni: యనమల రామకృష్ణుడిని కలిసిన ఎంపీ సానా సతీష్

Tuni: రాజ్యసభకు రెండోసారి ఎన్నికైన సానా సతీష్.. తెలుగుదేశం పార్టీ అగ్రనేత, పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడిని మర్యాదపూర్వకంగా కలిశారు.

MANIKANTA, TUNI
Published on: 17 Jun 2026 1:50 PM IST
Tuni
X

Tuni: యనమల రామకృష్ణుడిని కలిసిన ఎంపీ సానా సతీష్

Tuni:​ రాజ్యసభకు రెండోసారి ఎన్నికైన సానా సతీష్, తెలుగుదేశం పార్టీ అగ్రనేత, పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. తేటగుంటలోని యనమల క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న సానా సతీష్, ఆయన ఆశీస్సులు స్వీకరించారు.

​ఈ సందర్భంగా యనమల రామకృష్ణ సానా సతీష్‌ను ఘనంగా సత్కరించి, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

​ఈ కార్యక్రమంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, తోట నవీన్, యనమల రాజేష్, చింతంనీడి అబ్బాయి, యినుగంటి సత్యనారాయణ, మోతుకూరి వెంకటేష్ తదితర జిల్లా టీడీపీ నేతలు పాల్గొన్నారు.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI

Next Story