Odela: నాంసానిపల్లి మల్లన్న, పెద్దమ్మ తల్లి ఆలయాల్లో బోనాల కోలాహలం

Odela: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని నాంసానిపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి.

Srimanthula Kondal, Peddapalli
Published on: 20 May 2026 9:40 PM IST
Odela
X

Odela: నాంసానిపల్లి మల్లన్న, పెద్దమ్మ తల్లి ఆలయాల్లో బోనాల కోలాహలం

​Odela: ఓదెల మండలంలోని నాంసానిపల్లి లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. గ్రామంలోని పోచమ్మ తల్లి, ఊర పోచమ్మ, మరియు ఓదెల మల్లికార్జున స్వామి ఆలయాల్లో ముదిరాజ్ సంఘం ప్రతినిధులు, మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలను సమర్పించారు. అలాగే పెద్దమ్మ తల్లికి ప్రత్యేక మొక్కుబడులు చెల్లించుకున్నారు. గ్రామస్తులంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవార్లను వేడుకున్నారు.

​హాజరైన ముదిరాజ్ సంఘం ముఖ్య నాయకులు:

​ఈ ఉత్సవాల్లో ముదిరాజ్ సంఘం కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాల్గొన్న వారిలో:

​వీరవేన్ రాజు (ముదిరాజ్ సంఘం ప్రెసిడెంట్)

​కందుల రాజు (వైస్ ప్రెసిడెంట్)

​వీరవేన్ పైడి (క్యాషియర్)

​వీరవేన్ రమేష్ (మాజీ ఉపసర్పంచ్)

​వీరవేన్ సంజీవ్ కుమార్ (సంఘం డైరెక్టర్)

​వీరవేన్ శ్రీకాంత్ (సంఘం డైరెక్టర్)

​ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు, యువకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, పూజా కార్యక్రమాలను విజయవంతం చేశారు. భక్తుల రాకతో ఆలయాలన్నీ ఆధ్యాత్మిక శోభతో సంతరించుకున్నాయి.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story