Khammam: యోగ పోటీల్లో సత్తా చాటిన మైనార్టీ గురుకుల విద్యార్థినిలు!

Khammam: ఖమ్మం జిల్లా యోగ పోటీల్లో ముస్లిం మైనార్టీ గురుకుల విద్యార్థినిలు ప్రతిభ చాటి రాష్ట్రస్థాయికి ఎంపిక కాగా, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 9 Sept 2026 10:42 AM IST
Khammam
X

Khammam: యోగ పోటీల్లో సత్తా చాటిన మైనార్టీ గురుకుల విద్యార్థినిలు!

Khammam: ఖమ్మం జిల్లా యోగ అసోసియేషన్ వారు నిర్వహించిన యోగ పోటీల్లో ఖమ్మం ముస్లిం మైనార్టీ గురుకులం గర్ల్స్ 2 విద్యార్థినిలు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.ఈ పోటిల్లో 200 మందికి పైన విద్యార్థినిలు పాల్గొన్నారు. ఈ మైనార్టీ గురుకులం నుండి ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీల్లో ఎంపిక అయినా విద్యార్థినీ లనులు.

1)sd.కుర్షిదా (ట్రెడిషినోల్ యోగ )జిల్లా ఫస్ట్ ప్లేస్

2)sk. నష్మిరా (రిథమిక యోగ )

3)sk. ఉమేరా (రిథమిక యోగ )పేర్

4)sk.నేహా

sk.సఫియా బేగం

v.శరణ్య లక్ష్మి

sk.ఫర్హా కుల్సుమ్

ch.దుర్గా సంతోషిణి., సర్టిఫికెట్స్ తో మైనార్టీ గురుకులం ప్రిన్సిపల్ సీతామాలక్ష్మి, విజిలెన్స్ ఆఫీసర్ సీతారాములు, వ్యాయామ ఉపాధ్యాయురాలు షేక్ సైదాబీ,విద్యార్థులను అభినందించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story