Julurupadu: జూలూరుపాడులో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

Julurupadu: జూలూరుపాడులో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన టిడిపి మండల కమిటీ. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 28 May 2026 1:50 PM IST
Julurupadu
X

Julurupadu: జూలూరుపాడులో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

Julurupadu: తెలుగువారి ఆరాధ్య దైవం, యుగ పురుషుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతి వేడుకను జూలూరుపాడులో తెలుగుదేశం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు పీజీ కృష్ణమూర్తి, స్వర్ణ నరసింహారావులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేకును కట్ చేసి స్వీట్లు పంచి పెట్టారు.

ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వడ్డే వెంకటనారాయణ, చావా వెంకటేశ్వర్లు, కొండ oవెంకన్న, పొదిల రామారావు, కళ్యాణం రమేష్, దుద్దుకూరి లక్ష్మణరావు, ఎల్లంకి పుల్లయ్య, తిరుమల రావు, సాయి ని నాగార్జున్ తదితరులు పాల్గొన్నారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU

Next Story